Friday, 2 December 2016

ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే క్రమంగా కంటి చూపు మెరుగవుతుంది. దీంతో దృష్టి బాగా వస్తుంది.చూపు బాగా వస్తుంది.


4. 8 నుంచి 10 బాదం పప్పులను తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ బాదంపప్పు పొట్టును తీసివేయాలి. అనంతరం వాటిని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాలలో కలిపి ఉదయాన్నే తాగాలి. ఒకటి, రెండు నెలల పాటు ఇలా తాగితే చూపు బాగా వస్తుంది. కంటి సమస్యలు పోతాయి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పాలకూర, క్యారెట్, బొప్పాయి, పాలని ఎక్కువగా తీసుకోవాలి.







కళ్ళల్లో మంటగా అనిపించినప్పుడు చల్లని నీటితో కడుక్కోవాలి, చుట్టూ చీకటి ఉన్నప్పుడు కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాలి. అరకిలో వాల్ నట్స్, 300 గ్రాముల తేనె, 100 గ్రాముల కలబంద గుజ్జు లేదా జ్యూస్, 4 నిమ్మకాయలను తీసుకోవాలి. నిమ్మకాయలను పిండి వాటి నుంచి రసం తీసి దాన్ని మిగిలిన పదార్థాలకు బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి.




 ఈ మిశ్రమాన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కు ముందు ఈ మిశ్రమాన్ని సేవిస్తుంటే క్రమంగా కంటి చూపు మెరుగవుతుంది. అయితే, 6 నెలల గర్భం దాటిన మహిళలు, కిడ్నీలు, గ్యాస్ సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకోకూడదు.4. 8 నుంచి 10 బాదం పప్పులను తీసుకుని రాత్రి పూట నీటిలో నానబెట్టాలి.




 ఉదయం ఆ బాదంపప్పు పొట్టును తీసివేయాలి. అనంతరం వాటిని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాలలో కలిపి ఉదయాన్నే తాగాలి. ఒకటి, రెండు నెలల పాటు ఇలా తాగితే చూపు బాగా వస్తుంది. కంటి సమస్యలు పోతాయి.


పది పచ్చి ఉసిరి కాయలను తీసుకుని బాగా కడిగి వాటిలోంచి విత్తనాలను వేరు చేసి ఆ కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను మిక్సీలో వేసి మిశ్రమంగా చేశాక దాన్నుంచి జ్యూస్ ను తీయాలి. ఈ జ్యూస్ ను తేనెతో కలిపి నిత్యం ఉదయాన్నే తాగాలి. దీంతో దృష్టి బాగా వస్తుంది.

సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరికి వారు తమ జీవిత భాగస్వామిని కూడా ఆన్ లైన్ లో వెతుక్కుంటున్నారు.చిన్నచిన్న టిప్స్ పాటిస్తే మీకు తప్పకుండా కోరుకున్న వ్యక్తి దొరకడం ఖాయం అంటున్నారు

పూర్వం ఏదైనా నట్టింట్లో దాటేది కాదు. ఇప్పుడు ఏ చిన్న విషయం అయినా సరే క్షణాల్లో నెట్టింట్లోకి చేరిపోతోంది. మంచి చేదు అనే తేడా లేకుండా వుంది. ఇక సెలబ్రిటీల విషయం అయితే అస్సలు చెప్పక్కర్లేదు. ఇక ఓ ప్రముఖ హీరో కుమార్తె ఫోటోలు ఇప్పడు నెట్టింట్లో హల్ చల్ చేసేస్తున్నాయి. ఈ ఫోటోలు వైరల్ గా మారి వేలాది మంది వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అసలు ఈ భామ ఏ స్టార్ కుమార్తె.. ఎందుకు ఆ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయన్న విషయం తెలియాలంటే ఇది చదవాల్సిందే. కరీనా కపూర్ పేరు చెబితే, సినీ జనాలకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. అందచందాలతో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేసిన ఈ భామ ఇవాళ 36 వసంతంలోకి అడుగెట్టింది.



పుట్టిన రోజు వేడుకకు పలువురు ప్రముఖులతో పాటు నటీనటులు పాల్గొని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అయితే ఈ పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్న సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కుమార్తె సారా అలీఖాన్ అందరి దృష్టిని ఆకర్షిచింది. వేడుకకు స్పెషల్ అట్రాక్షన్ గా అయిపోయింది. ఇలా ఎందుకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిందో వివరాల్లోకి వెళ్తే, సారా ధరించిన డ్రస్ అదిరిపోయింది. ఫంక్షన్ కు వచ్చిన వారంతా వేడుకను పట్టించుకోకుండా అందరి కళ్ళు ఆమెపైనే పడ్డాయట. ఇక ఆ ఫంక్షన్ కు వెళ్లిన మీడియా మిత్రులు తమ కెమెరాల్లో ఆమెను బంధించారు. అలా తీసిన ఫోటోలు ఇప్పడు ఇలా నెట్ లో వైరల్ గా మారాయి. వేలాది మంది వీక్షకులను ఈ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.




సారా త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందట. అంతే కాదండోయ్ ఈ అందాల అమ్మాయి 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' సినిమాతోనే ఎంట్రీ ఇవ్వనుందని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ విషయంపై అటు సైఫ్ గానీ సారా గానీ స్పందించకపోవడంతో ఎంట్రీ ఖరారైందన్న పుకారుకు మరింత బలం చేకూరుతోంది. ఒకసారి ఆ ఫోటోలుపై మీరు కూడా ఓ లుక్ వెయ్యండి.





పూర్వం పెళ్లి చూపులు అన్నీ ఏర్పాటు చేసి, అన్నీ మాట్లాడుకున్నాక, కట్నంతో సహా ఏదీ తేడా

రాకుండా ఉంటేనే పెళ్లి పీటల దాకా వెళ్లేవారు. రానురాను పరిస్థితులు మారాయి. ఇంకా పెళ్లిచూపులా అనే మాట వినిపిస్తోంది. ఇక అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరికి వారు తమ జీవిత భాగస్వామిని కూడా ఆన్ లైన్ లో వెతుక్కుంటున్నారు. అందుకే ఇప్పుడు ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీరు కూడా మీ గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ ని ఆన్ లైన్ లో వెతుకుతుంటే, చిన్నచిన్న టిప్స్ పాటిస్తే మీకు తప్పకుండా కోరుకున్న వ్యక్తి దొరకడం ఖాయం అంటున్నారు.





మీరు చదివిన చదువుని మీ ప్రొఫైల్ లో పెడితే ఎదుటివారికి మీపై మంచి ఇంప్రెషన్ వస్తుంది. పైగా మీ చదువుకి తగ్గ గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ మీకు పరిచయమయ్యే అవకాశాలు పెరుగుతాయి కూడా.మీరు ఎంత అందంగా ఉన్నా, చివరికి మిమ్మల్ని మీ మాటలతోటే అంచనా వేస్తారు. కాబట్టి మీరేదైన మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి. మీకు ఎలాంటి దురుద్ధేశం లేకపోయినా చివరి క్షణాల్లో అపార్ధం చేసుకుంటే అంతకన్నా బ్యాడ్ లక్ మరొకటి ఉండదు. ఇప్పట్లో ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్లు కొన్ని కోట్లల్లో ఉంటాయి.





కానీ సరైన వెబ్ సైట్ ఎంచుకొని అందులో ప్రీమియం ఎకౌంటు ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే ప్రీమియం ఎకౌంటులో జెన్యూన్ మెంబెర్స్ ఉంటారు. రోజుకి కనీసం 10 మందైనా మీ ఎకౌంటుని వీక్షిస్తారు.5. మీరు ఉండే ప్లేస్ కి దగ్గరలో ఉండే వారితో పరిచయాలు పెంచుకోవడం మంచిది. కొన్నిసార్లు దూరం ఉన్నందుకు రిలేషన్ దెబ్బతింటుంది.6. ఫోన్ నెంబర్ అడగడం మంచిదే. కాని ఎదుటివారికి ఇష్టం ఉందో లేదో ముందే తెలుసుకుంటే మంచిది. ఒకవేళ వారు మొహమాట పడుతున్నట్టు అనిపిస్తే ఇంకొన్ని రోజుల వరకు ఆగడమే మంచిది.7. ఎల్లపుడు కూల్ గా ఉండండి. మీరు ఎవరికీ ఇంటర్వ్యూ ఇవట్లేదు.. అలాగే మిమ్మల్ని పోలీసులు ప్రశ్నించట్లేదు. మీరు ఎలాంటి తప్పు చేయట్లేదు. ఎవరికైనా బయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు.






హాయిగా మనసు విప్పి మాట్లాడండి.ఎదుటివారు ఎంత జెన్యూన్ గా ఉండాలనుకుంటారో, మీరు కూడా అంతే జెన్యూన్ గా ఉండాలి. అబద్ధాలు చెప్పినా, నిజాలు దాచిపెట్టినా మొదటికే మోసం వస్తుందని గ్రహించండి. ఎదుటివారు మీ దగ్గర కంఫర్ట్ గా ఫీల్ అయ్యేలా చూసుకోండి. ముఖ్యంగా మీ దగ్గర ఎలాంటి విషయమైన నిర్మొహమాటంగా చెప్పగలగాలి.రిజెక్షన్స్ అనేవి సర్వ సాధారణం. వీటిని పక్కకు పెట్టి మీ పని పై దృష్టిపెట్టండి. అప్పుడు సరైన మ్యాచ్ దొరుకుతుంది.

వైష్ణో దేవి టెంపుల్ తో కనెక్ట్.. వైష్ణో దేవి మందిర్ జమ్మూ మరియు కాశ్మీర్ లోని భారత ...

వైష్ణో దేవి మందిర్ జమ్మూ మరియు కాశ్మీర్ లోని భారత రాష్ట్రంలో Trikuta పర్వతాలు వద్ద ఉన్న హిందూ మతం దేవత అంకితం ఒక హిందూ మతం ఆలయం ఉంది. వైష్ణో దేవి, మాతా రాణి, Trikuta మరియు వైష్ణవి అని పిలుస్తారు, హిందూ మతం దేవతల తల్లి మహాలక్ష్మి.స్వరూపముగా ఉంది. వైష్ణో దేవి మాత యొక్క పవిత్ర పుణ్యక్షేత్రం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే చదవండి.
मुख्य लेख: यम द्वितीया
त्योहार के अंतिम दिन भाई दूज (भाई की दूसरी) नेपाल में या भाई टीका, जहां यह त्योहार का प्रमुख दिन है कहा जाता है। यह बहन-भाई प्यारा रिश्ता मनाता है, एक भावना रक्षाबंधन के समान है, लेकिन विभिन्न अनुष्ठानों के साथ।


दिन धार्मिक प्रेम और भाई बहन के बीच आजीवन बांड पर जोर दिया। यह एक दिन जब महिलाओं और लड़कियों के साथ हो, के लिए अच्छी तरह से अपने भाइयों की जा रही प्रार्थनाओं के साथ एक पूजा है, तो भोजन के बंटवारे, उपहार देने और बातचीत की एक रस्म के लिए वापस आ रहा है। ऐतिहासिक समय में,



  जब भाई अपने बहनों से मिलने, या उनके गांव के घरों को अपनी बहन के परिवार पर लाने के लिए मौसमी फसल के इनाम के साथ उनकी बहन-भाई बंधन को मनाने के लिए यात्रा करेंगे इस शरद ऋतु में एक दिन था।

కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ అన్న పండుగను
జరుపుకుంటారు.
ఈనాడు యమధర్మరాజుని, చిత్రగుప్తుని పరివారంతో సహా పూజించి తల్లి యమునా

దేవి (నది)ని స్మరించి పూజించాలి.
సూర్యుని బిడ్డలైన యమునానది మరియు యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునమ్మకి
ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, యమధర్మరాజుగారు
వేళతప్పక ధర్మం తప్పక పని చేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక
చాలానాళ్ళు తీరకుండా ఉంటుంది. అలా యమునమ్మ ఎదురుచూసి ఎదురుచూసి ఉండగా
యమధర్మరాజుగారు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు ఆరోజు
కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆతల్లి చక్కగా ఆదరించి
పూజించి, చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించి ఆమే తన చేత్తో చక్కని వంట
చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో ఏదైనా
వరం కోరుకోమనగా. యమునమ్మ ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలి
ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి,
అపమృత్యుదోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజుగారు
ఆమె కోర్కెని విని ఆనందించి సోదరులు సోదరియొక్క సౌమాంగళ్యానికి ఎప్పుడూ
క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన
చేతివంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా
పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగళ్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చారు.
అందువలనే ఈ తిథికి యమ ద్వితీయ అని పేరు వచ్చింది. తరవాత యమునమ్మను
పరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని
షడ్రసోపేతమైన విందు చేసి సారె పెట్టి పంపాడు.
దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అనీ ఈశాన్య, ఉత్తర,
పశ్చిమ భారతంలో చేసుకునే పండుగ.
అందువలన అవకాశం లేనివారికెలాగూలేదు, ఉన్నవారందరూ ఈ పండుగను జరుపుకొని,
రక్త సంబంధాలనీ, ఆత్మ సంబంధాలనీ, కుటుంబ బాంధవ్యాలనీ పెంపొందించెదరు గాక.
తరవాత సోదరుడు తన సోదరిని పరివారంతో సహా తన ఇంటికి మరునాడు ఆహ్వానించి
అంతే ఆప్యాయంగా సోదరీమణులను ఆదరించి ఇతోధికంగా కానుకలిచ్చి గౌరవించి
పంపడం ఆచారం ఈ రోజును సోదరీ తృతీయ అని పిలుస్తారు.



pearl emerald coral ruby blue saphire cats eye chrysoberyl

 diamond yellow saphire etc...see it..share it

జుట్టును పెంచే ఆహారాలు ఉన్నాయా? Are there foods that will improve your hair?

పుష్టికరమైన ఆహారం అందమైన కేశాలకు వరంలాంటిది. నిజానికి ఆరోగ్యవంతమైన జుట్టు కోసం మంచి ఆహారాలు అంటూ ఏమి లేవు. మనం తీసుకొనే ఆహారంలోనే సమతౌల్యత పాటిస్తే సరిపోతుంది.


పోషక విలువలు లేని ఆహారాన్ని తీసుకుంటే ముఖంలో కాంతి,జుట్టులో మెరుపు తగ్గిపోతుంది. విటమిన్ సి ఉన్న ఆహారాలను తీసుకుంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి. అంతేకాక జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే విటమిన్స్,ప్రోటీన్స్ కూడా చాలా అవసరం. ఈ విటమిన్స్, ప్రోటీన్స్ ఏ ఆహారాల్లో లభ్యం అవుతాయో తెలుసుకుందాం.


https://s-media-cache-ak0.pinimg.com/564x/9f/c9/64/9fc9646b36d83326605dbde868e02dfa.jpg



ప్రోటీన్స్ : పాలు,పన్నీర్,మాంసం,చేపలు వంటి వాటిలో సమృద్దిగా లభిస్తాయి.
విటమిన్ ‘ఎ’ : వెన్న,గుడ్డు, పాలు,క్యారెట్,టమోటా,ఆకుపచ్చని కూరలు,కాయగురల్లో సమృద్దిగా లభిస్తుంది.
విటమిన్ ‘బి’ : పాలు,గుడ్లు,అక్రోట్స్, సోయా బీన్స్,చేపలు,మాంసం వంటి వాటిలో సమృద్దిగా లభిస్తుంది.




విటమిన్ ‘సి’ : అరటి,ఆకుపచ్చని కూరలు, నిమ్మ,నారింజ వంటి వాటిలో లభిస్తుంది.
విటమిన్ ‘డి’ : గుడ్లు,పాలు లాంటి వాటితో పాటు సూర్య కిరణాల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది.

భోజనం వడ్డించటానికి పరిచే ఆకులను విస్తరాకులు అంటారు.

గిరిజన గ్రామాలకు చెందిన 3,800 మంది మహిళలకు ఇప్పుడు మాంచి ఉపాధి దొరికింది. మనదేశంలో వాటికి గిరాకీ పెద్దగా లేక మొన్నటి వరకు చాలా దిగులు పడిన వీరంతా తాజగా యూరప్ లో వీటికి పెరిగిన డిమాండ్ తో భారీగా ఆదాయం సంపాదిస్తున్నారట.


మన శరీరానికి హాని చేసే ప్లాస్టిక్ కన్నా.. ఆరోగ్యానికి మేలు చేసే, భూమిలో కలిసిపోయే ఆకుల్లో ఆహారం భుజిస్తే మంచిదని యూరోపియన్ దేశాల వారు బాగా విశ్వసిస్తున్నారట. అందుకే అనారోగ్యాల బారిన పడకుండా ఇలా విస్తరాకుల్లో ఆహారాన్ని తినడం అలవర్చుకుంటున్నారట. ఎన్నో అనారోగ్యాలకు కారణమైన ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహారాన్ని తినడం మానేసి మనం కూడా మర్చిపోయిన విస్తరాకుల్లో ఆహారం తిందాం. ఏమంటారు?



జీడిపప్పులో పిండిపదార్థాలు, పంచదార, పీచు ప్రోటీన్లతో పాటు కాపర్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, సెలీనియం, విటమిన్‌ బి6లు సమృద్ధిగా ఉంటాయి

విటమిన్‌ బి6లు సమృద్ధిగా ఉంటాయి. జీడిపప్పుల్లోని మోనో, పాలీ అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటివల్ల చెడుకొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఫలితంగా హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ.



ఇంకా వూబకాయం, మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుందట. చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. ఇందులోని మెగ్నీషియంవల్ల జీవక్రియ మెరుగవుతుంది. కండరాలూ, నరాల పనితీరు బాగుంటుంది. ఇందులోని కాపర్‌ ఎముక ఆరోగ్యానికీ మేలేనని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళలు 30 వయస్సుకు పైబడిన వారు జీడిపప్పుల్ని రోజూ రెండేసి తీసుకోవాలి.