Wednesday, 30 November 2016

మీరు కొన్న వెండి కాయిన్స్ అస‌లువో, న‌కిలీవో గుర్తించండిలా..!

 Asaluvo आप चांदी के सिक्के, nakilivo gurtincandila खरीदा ..!Asaluvo you bought silver coins, nakilivo gurtincandila ..!
అక్ష‌య తృతీయ‌… శ్రావ‌ణ మాసం… ల‌క్ష్మీపూజ‌… ధంతేర‌స్‌… దీపావ‌ళి… ఇలా పండుగల సంద‌ర్భంగా చాలా మంది బంగారం కాకున్నా క‌నీసం వెండి నాణేల‌ను అయినా కొంటుంటారు. వాటితో పూజిస్తే ల‌క్ష్మీదేవి అనుగ్రహం క‌లుగుతుంద‌ని వారి న‌మ్మ‌కం. అయితే అనుగ్ర‌హం వచ్చే మాట ఎలా ఉన్నా వెండి నాణేలను కొనే విష‌యంలో మాత్రం క‌చ్చితంగా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే. లేదంటే మోస‌పోవ‌డం మీ వంతవుతుంది. ఎందుకంటే ఈ మ‌ధ్య మార్కెట్‌లో ఏది చూసినా న‌కిలీ వ‌స్తువే వ‌స్తుంది క‌దా. ఆ క్ర‌మంలో చాలా మంది వ్యాపారులు న‌కిలీ వెండి నాణేల‌ను ఒరిజిన‌ల్ అని చెప్పి అమ్ముతున్నారు. క‌నుక వాటి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఈ క్ర‌మంలో ఏది న‌కిలీ సిల్వ‌ర్ కాయినో, ఏది అస‌లుదో, వాటిని ఎలా గుర్తించాలో కింద ఇచ్చిన టిప్స్‌లో తెలుసుకుందాం.
silver-purity

తిరుమల గురించి తెలియని విషయాలు

మనం తరచుగా తిరుమల వెళ్తూ ఉంటాం. కానీ వెంకటేశ్వర స్వామి గురించి మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు ఆ వివరాల గురించి తెలుసుకుందాం.

1. శ్రీవారి ఆలయ మహాద్వారానికి కుడి వైపున వెంకటేశ్వర స్వామి వారికి తలపై అనంతాళ్వార్ కొట్టిన గునపం ఉంటుంది. చిన్న పిల్లవాడిగా ఉన్న స్వామివారిని ఆ గునపంతో కొట్టడంతో స్వామి వారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూసే సాంప్రదాయం ప్రారంభం అయింది.



2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (నిజమైన జుట్టు) ఉంటుంది. ఆ జుట్టు అసలు చిక్కు పడదని చెప్పుతూ ఉంటారు.
3. తిరుమలలో ఆలయం నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుండే గర్భగుడిలోకి అవసరమైన పాలు, పూలు, నెయ్యి, వెన్న వంటివి వస్తాయి. ఆ గ్రామంలోకి ఇతరులకు ప్రవేశం లేదు. ఆ గ్రామంలోని ప్రజలు చాలా పద్దతిగా ఉంటారు.
4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు. కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుంచి గమనిస్తే ఈ విషయం మనకు అర్ధం అవుతుంది.



5. శ్రీవారికి ప్రతిరోజూ కింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు రూ.50 వేల ఖరీదు చేసే వస్త్ర సేవ ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను, పురుషులకు పంచెను అందిస్తారు. ఈ చీరను చాలా తక్కువ ధరకే అమ్ముతారు.


6. గర్భగుడిలో నుంచి తీసి వేసిన పువ్వులు అసలు బయటికి రావు. స్వామి వెనుక ఒక నుయ్యి ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరేస్తారు.


7. శ్రీనివాసునికి వీపుమీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష విన్పిస్తుందని చెప్పుతారు.

8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి గురువారం నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీ దేవి రూపం అలానే కన్పిస్తుంది.


10. స్వామి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలియవు

భోజనం చేశాక ఏ పండ్లు తింటే , ఆరోగ్యానికి ఏరకంగా ఉపయోగమో ఒక్కసారి చదవండి.

भोजन के बाद किसी भी फल, स्वास्थ्य खाया, किसी भी प्रकार के उपयोग से एक है।

 

భోజనానంతరం కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
వాటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగుపడుతుంది.
ఇంతకీ ఆ పండ్లు ఏంటి… ఆ ప్రయోజనాలేంటో తెలుసా…………!
• ఆపిల్:
********
ఈ పండులో పీచు అధికంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు భోజనం చేశాక ఆపిల్‌ను తినడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా ఆ సమస్యలన్నీ దూరమవుతాయి. భోజనం చేశాక పదిహేను నిమిషాల తరవాత దీన్ని తినాలి. సన్నగా ముక్కలు తరిగి తీసుకుంటే ఇంకా మంచిది.
• అరటిపండ్లు:
***********
ఆరోగ్యం బాగోలేనప్పుడు భోజనానంతరం తప్పనిసరిగా అరటి పండు తీసుకోవాలి. దీనివల్ల శక్తి లభిస్తుంది. తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది.
• బొప్పాయి:
***********
కొందర్ని అజీర్తి సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారికి బొప్పాయి పరిష్కారం సూచిస్తుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది. జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. అనారోగ్య సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు బొప్పాయిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
• అనాస:
*********
ఉదర సంబంధిత సమస్యలున్న వారు అనాస పండుని ఎక్కువగా తినాలి. దీన్ని తీసుకోవడం వల్ల ఆహారం త్వరగా అరుగుతుంది. దీనిలో ఉండే బ్రొమెలిన్ అనే ఎంజైము జీర్ణాశయ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
• అంజీరా:
*********
గుప్పెడు అంజీరాలో పదిహేను గ్రాముల పీచు ఉంటుంది. అది జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి.. వ్యర్థాలను బయటకు పంపుతుంది. మిగతా సమయాల్లోనూ అంజీరాను తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

ఎత్తు పెరగాలనుకుంటున్నారా……… అయితే వీటిని తినండి

మనలో చాలా మంది ఎత్తు పెరగడం కోసం ఎన్నో పాట్లు పడుతూ అనేక కసరత్తులు చేస్తూ ఉంటారు. కానీ టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. అయితే వయసు దాటిపోయినప్పటికీ కొందరు ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్నిసార్లూ సరైన ఫలితాన్నివ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు.
ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఎత్తు పెరగడానికి ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..


1. సోయాబీన్: (SoyBean)
**********************
ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50 గ్రాముల తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్భోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి.


2. బఠాని: (Peas)
*****************
బఠానిలు రోజు తీసుకోనడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో అధికంగా ఉంటాయి.


3. పాలు: (Milk)
****************
రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది.


4. ఎర్ర ముల్లంగి: (Red Radish)
****************************
ఎర్రముల్లంగిని తరుచూ తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్‌లు అధికంగా ఉంటాయి.


5. బెండకాయ: (Lady Finger)
**************************
ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటమిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అంతే కాదు బెండకాయ తింటే తెలివితేటలు కూడా పెరుగుతాయి.


6. బచ్చలికూర: (Chinese Spinach)
******************************
ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఇది ఎక్కువ దక్షణ ఆసియాలో లబిస్తుంది. అంతే కాదు అక్కడే దీనిని ఎక్కువగా తింటారు. బచ్చలిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి.



7. అరటిపండు: (Banana)
*********************
బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగడంతో పాటు హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. అంతే కాదు అరటిపండు తినడం వల్ల వీర్యం కూడా బాగా ఉత్పత్తి అవుతుంది.



8. గ్రీన్ బీన్స్: (Green Beans)
*************************
ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండి పదార్థాలు బీన్స్‌లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు.

శత్రు బాధలను అధిగమించేందుకు క్రింది శ్లోకం పఠించండిI

చాలామంది శత్రు భయంతో వణికిపోతుంటారు. ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటుంటారు. అటువంటివారు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే శత్రు భయం వదిలిపోతుందంటున్నారు పండితులు.


మనోజవంమారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం



శ్రీరామదూతం శిరసానమామి
జయత్యతిబలో రామోలక్ష్మణశ్చ మహాబలః
రాజాజయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః


అర్థఇత్వా పురీంలంకా మభివాద్యజ మైథిలీం
సముర్థార్థో గమష్యామి మిషతాం సర్వరక్షసాం

అల్లం టీ హోం రెమెడీ అసిడిక్ బఫర్ గా పనిచేస్తుంది.

అల్లం టీ: ఈ హోం రెమెడీ అసిడిక్ బఫర్ గా పనిచేస్తుంది. అల్లం ముక్కలు గా కట్ చేసి నీటిలో వేసి మరిగించి తర్వాత వడగట్టి తాగాలి. భోజనానికి ముందు దీన్ని తాగడం వల్ల స్టొమక్ యాసిడ్స్ తగ్గతాయి. వికారం మరియు డ్రై కఫ్ నుండి ఉపశమనం కలుగుతుంది.

నడక, జాగింగ్ పరుగెత్తే వాళ్లలో గుండెజబ్బుల ప్రమాదాo తగ్గుతుందని

గుండెను రోగాల బారినుండి కాపాడుకోవడానికి ప్రతియొక్కరు వ్యాయామాలు చేస్తుంటారు. ఆరోగ్యం కోసం ప్రతి ఉదయం పరుగులు తీస్తూ.. వ్యాయామం పేరిట శ్రమపడుతున్నట్లైతే మీరు గుండెను కాపాడుకున్నట్లవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బీపీ, కొవ్వు వంటి గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి. అందుచేత ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో నడక, జాగింగ్ ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు బీపీ, కొవ్వు వంటి గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో పరుగు చేసే మేలును నడక వ్యాయామం కూడా చేస్తుందని వారంటున్నారు.
పరుగెత్తేవాళ్లలో డయాబెటీస్‌ రాకుండా ఉండడానికి 12.1 శాతం అవకాశం ఉంటే.. నడిచేవారిలో అది 12.3 శాతంగా ఉంటుందట. నడక అనేది.. గుండెజబ్బుల ప్రమాదాన్ని 9 శాతం మేరకు తగ్గిస్తే.. ప